Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను కాల్చి చంపేసిన భర్తకు జీవితఖైదు: సాక్ష్యం చెప్పిన కుమార్తె.. పనివాళ్లను కూడా వదిలిపెట్టలేదట..

భార్యను కాల్పులు జరిపి అత్యంత దారుణంగా హతమార్చిన భర్తకు జీవిత ఖైదు విధించింది. ఢిల్లీలోని కీర్తినగర్‌కు చెందిన ఫర్నిచర్ వ్యాపారి దీపక్ ఖుల్లార్ (57) తన భార్య అల్కాపై (50) తొమ్మిది రౌండ్లు కాల్పులు జరి

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (12:43 IST)
భార్యను కాల్పులు జరిపి అత్యంత దారుణంగా హతమార్చిన భర్తకు జీవిత ఖైదు విధించింది. ఢిల్లీలోని కీర్తినగర్‌కు చెందిన ఫర్నిచర్ వ్యాపారి దీపక్ ఖుల్లార్ (57) తన భార్య అల్కాపై (50) తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపి దారుణంగా హతమార్చాడు. 2014 అక్టోబరులో జరిగిన ఈ ఘటనపై గురుగ్రామ్ జిల్లా సెషన్స్ కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. 
 
మద్యానికి అలవాటు పడిన దీపక్ ఎప్పడూ తన భార్యతో గొడవపడుతుండేవాడు. భార్యతో వాగ్వివాదం పెట్టుకొని పిస్టలుతో తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపినట్లు.. ఆతని కుమార్తె అభా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
మొదట ఆరు రౌండ్లు కాల్పులు జరిపాక మళ్లీ బుల్లెట్లను రీ లోడ్ చేసుకొని మరో మూడు రౌండ్లు కాల్చాడని కోర్టు దర్యాప్తులో తేలింది. కాల్పుల శబ్దం విని పనివాళ్లు వచ్చి అంబులెన్సును పిలుద్దామన్నా దీపక్ వారిని అడ్డుకొని దారుణంగా చంపాడని కూతురు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments