Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో భార్య వేధింపులు.. కొడుతోంది నాన్నా.. చనిపోతున్నా.. భర్త ఆత్మహత్య

సెల్వి
మంగళవారం, 28 జనవరి 2025 (09:31 IST)
కర్ణాటకలో భార్య వేధింపులకు ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య తనను రోజూ కొట్టి వేధిస్తుందని ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటకలోని హుబ్లి నగరంలో దారుణమైన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అతుల్ సుభాష్ తరహాలోనే పీటర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
కర్ణాటకలోని హుబ్లి నగరం చాముండేశ్వరి నగర్‌లో పీటర్, పింకీ అనే దంపతులు నివాసముంటున్నారు. పీటర్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన పీటర్ ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. 
 
ఇంకా నాన్నకు సూసైడ్ నోట్ రాశాడు. తన మరణానికి తన భార్య పింకీ కారణమని పీటర్ ఆరోపించాడు. తన భార్య చిత్రహింసలు భరించలేక చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments