Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో వందే భారత్ రైలు ఢీకొని కార్మికుడి మృతి

Webdunia
మంగళవారం, 30 మే 2023 (20:54 IST)
వందే భారత్ రైలు తిరువనంతపురం నుండి కేరళలోని కాసరగోడ్ వరకు నడుస్తుంది. ఏప్రిల్ 25న ప్రధాని మోదీ ఈ రైలు సర్వీసును ప్రారంభించారు. 
 
ఆ తర్వాత ఈ రైలు పరుగు ప్రారంభించగానే కొందరు ఈ రైలుపై రెండుసార్లు రాళ్లు రువ్వారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కోజికోడ్ సమీపంలో వందేభారత్ రైలు వెళుతుండగా, ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తున్న కార్మికుడిని రైలు ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments