Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో వందే భారత్ రైలు ఢీకొని కార్మికుడి మృతి

Webdunia
మంగళవారం, 30 మే 2023 (20:54 IST)
వందే భారత్ రైలు తిరువనంతపురం నుండి కేరళలోని కాసరగోడ్ వరకు నడుస్తుంది. ఏప్రిల్ 25న ప్రధాని మోదీ ఈ రైలు సర్వీసును ప్రారంభించారు. 
 
ఆ తర్వాత ఈ రైలు పరుగు ప్రారంభించగానే కొందరు ఈ రైలుపై రెండుసార్లు రాళ్లు రువ్వారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కోజికోడ్ సమీపంలో వందేభారత్ రైలు వెళుతుండగా, ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తున్న కార్మికుడిని రైలు ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments