Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీని చంపుతానంటూ వ్యక్తి బెదిరింపు.. కాల్‌ను ట్రేస్ చేసి..?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (16:55 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపుతానంటూ ఓ వ్యక్తి బెదిరించాడు. గురువారం రాత్రి రాత్రి ఢిల్లీలోని పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ కాల్‌ను ట్రేస్ చేసి నగరంలోని ప్రసాద్ నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 
 
హేమంత్ కుమార్ అనే 48 ఏళ్ళ వ్యక్తి మద్యం మత్తులో ఈ బెదిరింపు కాల్ చేశాడని, ఇతడిని అదుపులోకి తీసుకున్నామని ఖాకీలు తెలిపారు. అతని వద్ద పోలీసులు విచారిస్తున్నారు. 
 
తనకు ఉపాధి లేదన్న కోపంతో ప్రధానిని హతమారుస్తానంటూ హేమంత్ కుమార్ బెదిరిస్తున్నాడని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments