Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీది హిరణ్యకశ్యపు కుటుంబమా? : సాక్షి మహరాజ్

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (14:19 IST)
వెస్ట్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమెది రాక్షసకుటుంబం అని ఆరోపించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన వారిపై బెంగాల్ సర్కారు ఉక్కుపాదం మోపారనే విమర్శలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో టీఎంసీ - బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. 
 
ఈ పరిణామాలపై బీజేపీ ఉన్నావ్ ఎంపీ సాక్షి మహరాజ్ స్పందిస్తూ, బెంగాల్ రాష్ట్రంలో జై శ్రీరాం అన్నవారిపై ఆగ్రహిస్తున్నారనీ, మమతా బెనర్జీ హిరణ్యకశ్యపుడు కుటుంబానికి చెందిన వారన్నారు. 
 
కృత యుగంలో ఓ రాక్షసుడు ఉండేవాడని.. అతడి పేరు హిరణ్యకశ్యపుడని.. విష్ణుమూర్తిని కొలిచినందుకు తన కుమారుడైన ప్రహ్లాదుడినే జైల్లో బంధించాడని అన్నారు. బెంగాల్‌లో కూడా ప్రస్తుతం అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయని.. దీన్ని బట్టి చూస్తే మమతా బెనర్జీ ఆ రాక్షసుడి కుటుంబానికి చెందిన వారిలా అనిపిస్తోందని సాక్షి మహరాజ్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

Yogi babu: కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి, అప్పుడే అభివృద్ధి : బ్రహ్మానందం

Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments