Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా ఇంటిపై ఐటీ దాడి చేయదేం... మోహన్ రావుపై ఐటీ దాడి అనైతికం: మమత

తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మోహన్ రావు ఇళ్లపైన, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు సాంకేతికంగా తప్పిదమని అన్నారు. ఐటీ శాఖ భాజపా అధ్యక్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (15:15 IST)
తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మోహన్ రావు ఇళ్లపైన, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు సాంకేతికంగా తప్పిదమని అన్నారు. ఐటీ శాఖ భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఇంటిపై ఎందుకు చేయడంలేదు అని ప్రశ్నించారు. 
 
గతంలో కూడా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటిపైన ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసి వేధించిందని గుర్తు చేశారు. ఇలాంటి వారిపై ఐటీ దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. డబ్బులు తీసుకుంటున్న అమిత్ షాపై ఐటీ శాఖ ఎందుకు దృష్టి సారించడంలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పార్లమెంటులో నిలదీస్తామని ఆమె అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments