Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో మకరజ్యోతి యాత్ర.. నవంబర్ 16 నుంచి ప్రారంభం

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (14:23 IST)
శబరిమలలో మకరజ్యోతి యాత్ర నవంబర్ 16 సాయంత్రం ప్రారంభం కానుంది. శబరిమలలో మండల పూజ కోసం నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు శబరిమల ఆలయాన్ని తెరిచే వుంచుతారు. డిసెంబర్ 27న శబరిమల ఆలయ నడక మార్గాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
 
శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం 13 కేంద్రాలలో స్పాట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం వివిధ జిల్లాల్లో స్పాట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 
శబరిమల మకరజ్యోతి ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 30 సాయంత్రం నడకను తెరుస్తామని దేవస్థానం బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14న మకర జ్యోతి ఉత్సవాల తర్వాత మూసివేస్తామని దేవస్థానం తెలిపింది. అలాగే జనవరి 20న శబరిమల ఆలయ నడకను మూసివేస్తామని అధికార యంత్రాంగం తెలిపింది.
 
శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ట్రావెన్‌కోర్ దేవసం బోర్డు చైర్మన్ అనంత గోపన్ ప్రకటించారు. అలాగే రిజర్వేషన్ లేకుండా వచ్చే భక్తులు నిలక్కల్‌లో 16వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments