Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మా గాంధీ ఓ తెలివైన వ్యాపారి : బీజేపీ చీఫ్ అమిత్ షా

జాతిపిత మహాత్మా గాంధీపై భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీని ఓ తెలివైన వ్యాపారితో పోల్చారు. అందుకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారతీయ జనతా పార్టీని రద్దు చేయాలని సూచించారన

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (14:50 IST)
జాతిపిత మహాత్మా గాంధీపై భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీని ఓ తెలివైన వ్యాపారితో పోల్చారు. అందుకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారతీయ జనతా పార్టీని రద్దు చేయాలని సూచించారని ఆయన గుర్తుచేశారు. 
 
శనివారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఆయన ముందే పసిగట్టారని... అందుకే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆయన సూచించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విలువలు లేవని ధ్వజమెత్తారు.
 
ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు, సూత్రాలు లేవని చెప్పారు. స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసమే ఆ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. దేశంలో ఉన్న 1650 రాజకీయ పార్టీల్లో కేవలం బీజేపీ, సీపీఎంలలో మాత్రమే అంతర్గత స్వేచ్ఛ ఉందని చెప్పారు. కాంగ్రెస్‌లో సోనియా తప్పుకుంటే ఆమె కుమారుడు అధ్యక్షుడు అవుతారని... బీజేపీలో మాత్రం ఎవరు అధ్యక్షుడు అవుతారో చెప్పలేమని, అందుకు తానే నిదర్శనమన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments