Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ఎన్నికలు: వ్యానులో వామ్మో రూ.3.70 కోట్లు స్వాధీనం

సెల్వి
శనివారం, 9 నవంబరు 2024 (19:59 IST)
మహారాష్ట్రలో నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ వ్యాన్ నుంచి రూ.3.70 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం పోలీసులు చెప్పారు. అలాగే శుక్రవారం కోస్తా జిల్లాలోని వాడాలో కూడా నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ దత్తా కింద్రే తెలిపారు.
 
జిల్లా గుండా ఒక వ్యాన్ నగదును రవాణా చేస్తున్నట్లు పోలీసుల విజిలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు పక్కా సమాచారం అందింది. సమాచారం మేరకు ఆ బృందం వ్యాన్‌ను అడ్డగించి తనిఖీ చేయగా రూ.3,70,50,000 నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. నగదు రవాణాకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పత్రాలను అందించడంలో డ్రైవర్-సెక్యూరిటీ సిబ్బంది విఫలమయ్యారని తెలిపారు. 
 
నవీ ముంబైకి చెందిన ఓ కంపెనీ నుంచి పాల్ఘర్‌లోని విక్రమ్‌గడ్‌కు నగదును తరలిస్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. నగదును స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ కోసం ఆదాయపు పన్ను శాఖతో పాటు ఎన్నికల అధికారులకు సమాచారం అందించామని, వ్యాన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments