రెండో డోసు టీకా వేసుకున్న వ్యక్తి శరీరంలో అయస్కాంత శక్తులు!

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (15:35 IST)
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వీలుగా కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవాలని పదేపదే కోరుతున్నారు. అయితే, కరోనా రెండో డోసు వేసుకున్న వారి శరీరంలో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయి.
 
ఇటీవల మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన అరవింద్ సోనార్ అనే వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అయస్కాంత శక్తులు వచ్చాయన్న ఘటన సంచలనం సృష్టించింది. 
 
ఇప్పుడా ఘటన మరువక ముందే ఉల్హాస్ నగర్‌కు చెందిన మరో వ్యక్తి కరోనా టీకా రెండో డోసు తీసుకున్న అనంతరం అయస్కాంత శక్తులు వచ్చినట్టు చెబుతుండడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.
 
ఆ వ్యక్తి పేరు శాంతారాం చౌదరి. తనకు అయస్కాంత శక్తులు వచ్చినట్టు నిరూపించడానికి ఓ వీడియో కూడా విడుదల చేశాడు. అందులో ప్లేట్లు, స్పూనులు, నాణేలు అతడి శరీరానికి అయస్కాంతంలా అతుక్కుపోవడం చూడొచ్చు.
 
దీనిపై శాంతారాం చౌదరి మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల నాసిక్ వ్యక్తి కరోనా టీకా తీసుకున్న తర్వాత అయస్కాంత శక్తులు పొందిన వైనం మీడియా ద్వారా తెలుసుకున్నానని వెల్లడించాడు. 
 
తాను కూడా రెండో డోసు టీకా వేయించుకున్నాక, తనలోనూ అయస్కాంత శక్తులు వచ్చాయేమోనని పరిశీలించానని తెలిపాడు. ప్లేట్లు, స్పూనులు అతుక్కోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వివరించాడు. దాంతో, తనలోనూ అయస్కాంత శక్తులు వచ్చాయని నిర్ధారించుకున్నట్టు శాంతారాం చౌదరి వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments