Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటైనర్ తలపులో రూ.362 కోట్ల విలువ చేసే హెరాయిన్!

Webdunia
శనివారం, 16 జులై 2022 (09:41 IST)
ముంబై, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఓ కంటైనర్ తలుపుల్లో అక్రమంగా నిల్వవుంచి రూ.362 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధినం చేసుకున్నారు. ఇది రెండు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. 
 
దుబాయ్‌ నుంచి నవాషెవా పోర్టుకు చేరిన ఆ కంటైనర్‌... పాత ముంబై-పుణె జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రాయ్‌గఢ్‌ జిల్లా పన్వెల్‌లోని ఓ ప్రైవేటు యార్డులో కనిపించింది. నిశితంగా పరిశీలించగా... దాని తలుపు లోపల 168 ప్యాకెట్ల హెరాయిన్‌ వెలుగుచూసింది. 
 
ఈ మాదకద్రవ్యం మొత్తం బరువు 72.51 కిలోలుగా ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.362.59 కోట్లు ఉంటుందని ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులతో కలిసి మరోచోట 72 కిలోల నల్లమందును చేజిక్కించుకున్నట్టు పంజాబ్‌ డీజీపీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments