కంటైనర్ తలపులో రూ.362 కోట్ల విలువ చేసే హెరాయిన్!

Webdunia
శనివారం, 16 జులై 2022 (09:41 IST)
ముంబై, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఓ కంటైనర్ తలుపుల్లో అక్రమంగా నిల్వవుంచి రూ.362 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధినం చేసుకున్నారు. ఇది రెండు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. 
 
దుబాయ్‌ నుంచి నవాషెవా పోర్టుకు చేరిన ఆ కంటైనర్‌... పాత ముంబై-పుణె జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రాయ్‌గఢ్‌ జిల్లా పన్వెల్‌లోని ఓ ప్రైవేటు యార్డులో కనిపించింది. నిశితంగా పరిశీలించగా... దాని తలుపు లోపల 168 ప్యాకెట్ల హెరాయిన్‌ వెలుగుచూసింది. 
 
ఈ మాదకద్రవ్యం మొత్తం బరువు 72.51 కిలోలుగా ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.362.59 కోట్లు ఉంటుందని ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులతో కలిసి మరోచోట 72 కిలోల నల్లమందును చేజిక్కించుకున్నట్టు పంజాబ్‌ డీజీపీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments