Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం అమ్మకాలకు మహారాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (16:37 IST)
మహారాష్ట్రలో మూతపడిన మద్యం విక్రయాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ విషయంపై మహారాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.
 
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. జనం ఇళ్ల నుంచి అత్యవసరాల కోసం మాత్రమే వస్తున్నారు. అయితే ఆదాయం పూర్తిగా పడిపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నాయి.

ఈ తరుణంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ముందడుగు వేశారు. అయితే మద్యం దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు యథాతథంగా ఉంటాయి.
 
మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటివరకూ పది వేల కేసులు నమోదయ్యాయి. 432 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం రెండోదశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. మూడోదశపై నిర్ణయం వెలువడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments