Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ పైపుతో ఉరేసుకున్న కోవిడ్ రోగి... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (16:47 IST)
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా, మహారాష్ట్రతో పాటు.. ఉత్తరభారతంలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ వైరస్ కాటేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరు ప్రాణభయంతో వణికిపోతున్నారు. 
 
ముఖ్యంగా వృద్ధుల ప‌రిస్థితి అయితే మ‌రీ దారుణంగా త‌యార‌య్యింది. క‌రోనా బారినప‌డి ఆస్ప‌త్రి పాలైన వృద్ధులను కుటుంబ‌స‌భ్యులు ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తున్న ఘ‌ట‌న‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ‌చ్చిందంటే చాలు వృద్ధులు వ‌ణికిపోతున్నారు. భ‌విష్య‌త్తును త‌లుచుకుని భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డుతున్నారు. 
 
తాజాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకున్న‌ది. క‌రోనా పాజిటివ్ రావ‌డంతో నాగ్‌పూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోని కొవిడ్ వార్డులో చేరిన ఓ 81 ఏండ్ల‌ వృద్ధుడు బాత్రూంలోకి వెళ్లి ఆక్సిజ‌న్ పైప్‌తో ఉరేసుకున్నాడు. నాగ్‌పూర్‌ ఆస్ప‌త్రిలో ఈ విషాదకర ఘటన జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments