Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవం వద్ద కూర్చుని మూడు రోజులు ప్రార్థనలు.. పునరుత్థానం కావాలని?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (13:11 IST)
చనిపోయిన మృతురాలు పునరుత్థానం కావాలని మూడు రోజుల పాటు ప్రార్థనలు చేసిన ఘటన తమిళనాడులోని మదురైలో తీవ్ర కలకలం రేపింది. మదురై కుటుంబీలు శవం వద్ద కూర్చుని మూడు రోజుల పాటు ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో ఫాస్టర్లు పాల్గొన్నారు. చనిపోయిన మృతురాలు తిరిగి జీవం పొందాలని ప్రార్థించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన బాలకృష్ణన్ భార్య మాలతి అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. 8వ తేదీన మృతి చెందిన ఆమెను ఇంట్లో అంత్యక్రియలు చేయకుండా కుటుంబీకులు ప్రార్థించినట్లు తెలుస్తోంది. 
 
మూడు రోజులు ప్రార్థనలు చేస్తే చనిపోయిన మాలతి బతికి రావాలని కుటుంబీకులు ప్రార్థిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు
 
పోలీసులు వచ్చి బాలకృష్ణన్ కుటుంబీకులను హెచ్చరించిన తర్వాతే మాలతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం తిరునల్వేలికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన మధురైలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments