Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవం వద్ద కూర్చుని మూడు రోజులు ప్రార్థనలు.. పునరుత్థానం కావాలని?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (13:11 IST)
చనిపోయిన మృతురాలు పునరుత్థానం కావాలని మూడు రోజుల పాటు ప్రార్థనలు చేసిన ఘటన తమిళనాడులోని మదురైలో తీవ్ర కలకలం రేపింది. మదురై కుటుంబీలు శవం వద్ద కూర్చుని మూడు రోజుల పాటు ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో ఫాస్టర్లు పాల్గొన్నారు. చనిపోయిన మృతురాలు తిరిగి జీవం పొందాలని ప్రార్థించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన బాలకృష్ణన్ భార్య మాలతి అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. 8వ తేదీన మృతి చెందిన ఆమెను ఇంట్లో అంత్యక్రియలు చేయకుండా కుటుంబీకులు ప్రార్థించినట్లు తెలుస్తోంది. 
 
మూడు రోజులు ప్రార్థనలు చేస్తే చనిపోయిన మాలతి బతికి రావాలని కుటుంబీకులు ప్రార్థిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు
 
పోలీసులు వచ్చి బాలకృష్ణన్ కుటుంబీకులను హెచ్చరించిన తర్వాతే మాలతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం తిరునల్వేలికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన మధురైలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments