Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవం వద్ద కూర్చుని మూడు రోజులు ప్రార్థనలు.. పునరుత్థానం కావాలని?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (13:11 IST)
చనిపోయిన మృతురాలు పునరుత్థానం కావాలని మూడు రోజుల పాటు ప్రార్థనలు చేసిన ఘటన తమిళనాడులోని మదురైలో తీవ్ర కలకలం రేపింది. మదురై కుటుంబీలు శవం వద్ద కూర్చుని మూడు రోజుల పాటు ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో ఫాస్టర్లు పాల్గొన్నారు. చనిపోయిన మృతురాలు తిరిగి జీవం పొందాలని ప్రార్థించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన బాలకృష్ణన్ భార్య మాలతి అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. 8వ తేదీన మృతి చెందిన ఆమెను ఇంట్లో అంత్యక్రియలు చేయకుండా కుటుంబీకులు ప్రార్థించినట్లు తెలుస్తోంది. 
 
మూడు రోజులు ప్రార్థనలు చేస్తే చనిపోయిన మాలతి బతికి రావాలని కుటుంబీకులు ప్రార్థిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు
 
పోలీసులు వచ్చి బాలకృష్ణన్ కుటుంబీకులను హెచ్చరించిన తర్వాతే మాలతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం తిరునల్వేలికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన మధురైలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments