Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదో తరగతి విద్యార్థితో జంప్ అయిన 26 ఏళ్ల టీచర్

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (11:38 IST)
ఉపాధ్యాయ వృత్తికి ఓ ఉపాధ్యాయురాలు కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. బుద్ధిగా పాఠాలు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయురాలు.. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థితో ప్రేమలో పడింది. ఇంకా స్కూలు నుంచి అతనితో పారిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్కూలుకెళ్లిన తన కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన తండ్రి అసలు విషయం తెలిసి షాకయ్యాడు. 
 
ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాలలో తన కుమారుడికి పాఠాలు చెప్పకుండా మాయమాటలు చెప్పి.. కుమారుడిని వలలో వేసుకుందని.. విద్యార్థి తండ్రి ఆరోపించాడు.  ఏడాదిగా ఈ తతంగం నడుస్తున్నా తను గుర్తించలేకపోయానని వాపోయాడు. వారిద్దరినీ పట్టుకుని తన కుమారుడిని తనకు అప్పగించాల్సిందిగా కోరాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాగా టీచర్‌కు 26 సంవత్సరాలని.. ఏడాది పాటు ఎనిమిదో తరగతి కుర్రాడితో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments