Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల ఎదుటే ఉరేసుకున్న యువకుడు.. ఎందుకు?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:20 IST)
గొర్రెల చోరీలో నిందుతుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఒక యువకుడు వారి సమక్షంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చూరూ జిల్లాలోని రతన్‌గఢ్ పోలీసుల పరిధిలో జరిగింది. ఇటీవల పోలీస్ స్టేషన్‌లో గొర్రెల చోరీపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు మూడు రోజుల క్రితం రతన్‌ఘడ్‌కు చెందిన దినేష్ కుమారుడు భగవతీ ప్రసాద్‌ను విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. 
 
మూడురోజులుగా అక్కడే ఉంచి అతడిని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు టాయిలెట్‌కి వెళ్లాలని పోలీసులకు చెప్పాడు. అతనిపై నిఘా ఉంచేందుకు ఒక పోలీసును వెంట పంపించారు. లోపలికి వెళ్లిన నిందితుడు అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతరం ఆ యువకుని కుటుంబసభ్యులు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments