Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న మూత్రం పోశారు.. ఇపుడు పాదాలు నాకించారు.. ఎంపీలో అమానవీయ ఘటనలు

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (11:27 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలనలో అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తితో బీజేపీ ప్రతినిధి ఒకరు మూత్ర విసర్జనకు పాల్పడ్డారు. ఈ ఘటన మరువక ముందే జరిగిన మరో ఘటన ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతోంది. 
 
ఓ యువకుడిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన వ్యక్తులు అందులోనే అతడితో 17 ఏళ్ల కుర్రాడి పాదాలు నాకించి వికృత చేష్టలకు దిగారు. అంతకుముందు చెప్పులతో చితకబాదారు. కారులోనే ఉన్న మరో వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితులు గ్వాలియర్ జిల్లాలోని డబరా ప్రాంతానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments