Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:38 IST)
మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా చేశారు. అటవీ రక్షణదళ పరీక్షల అవకతవకల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌టీఎఫ్ మంగళవారం ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. 
 
ఈ క్రమంలో పదవి నుంచి దిగిపోవాలని కేంద్ర హోం శాఖ బుధవారం ఆయనను ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన పదవి నుంచి వైదొలగారు. అటవీ రక్షణదళాల నియామకం కోసం పరీక్ష నిర్వహించిన మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపీపీఈబీ) ఉన్నతాధికారులకు గవర్నర్ ఐదుగురి పేర్లను సిఫారసు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments