Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రోజుల్లో ఇద్దరు యువతులతో పెళ్లి.. ఆపై పరారీ..

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (17:43 IST)
ఐదు రోజుల్లో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుని పారిపోయాడు.. ఓ దుర్మార్గుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌‌కి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిసెంబర్ 2న ఖాండ్వాలో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. 
 
ఇది జరిగిన ఐదు రోజులకు అంటే డిసెంబర్ 7న మరో యువతిని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యను ఇంట్లో ఉంచి వేరే పని ఉందని చెప్పి ఇండోర్‌లోని మోహోకి వెళ్ళి అక్కడ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
 
ఐతే ఈ రెండు పెళ్ళిళ్లకు వెళ్ళిన కామన్ బంధువు ఒకరు దీనిని గమనించి విషయం బయటపెట్టడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. దీనితో ఖండ్వా మహిళ కుటుంబం పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments