Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే వున్నారు.. నెడుమారన్

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (14:13 IST)
ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, క్షేమంగా ఉన్నారనే శుభవార్తను తెలియజేస్తున్నానని ఎల్టీటీఈ లీడర్ పళ నెడుమారన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తంజావూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పళనెడుమారన్ మాట్లాడుతూ, తమిళ ఈలం ప్రజల ఆవిర్భావానికి సంబంధించిన ప్రణాళికను త్వరలో ప్రకటిస్తానన్నారు.
 
తమిళ ఈలం ప్రజలు, ప్రపంచ తమిళులు ఏకమై తనకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎల్టీటీఈ బలంగా ఉన్నంత వరకు భారత వ్యతిరేక దేశాలు తమ గడ్డపై అడుగు పెట్టనివ్వలేదని, భారత వ్యతిరేక దేశాలకు ఏ సమయంలోనూ ఎవరి నుంచి సాయం అందదని నెడుమారన్ తేల్చి చెప్పారు.
 
ప్రస్తుతం శ్రీలంకలో చైనా లోతైన స్థావరాన్ని నెలకొల్పేందుకు, భారత్ వ్యతిరేక స్థావరంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని నెడుమారన్ దుయ్యబట్టారు. చైనా పట్టులో ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే తమిళనాడులోని అన్ని పార్టీలు, తమిళ ప్రజలు ప్రభాకరన్‌కు మద్దతు ఇవ్వాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments