Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే వున్నారు.. నెడుమారన్

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (14:13 IST)
ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, క్షేమంగా ఉన్నారనే శుభవార్తను తెలియజేస్తున్నానని ఎల్టీటీఈ లీడర్ పళ నెడుమారన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తంజావూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పళనెడుమారన్ మాట్లాడుతూ, తమిళ ఈలం ప్రజల ఆవిర్భావానికి సంబంధించిన ప్రణాళికను త్వరలో ప్రకటిస్తానన్నారు.
 
తమిళ ఈలం ప్రజలు, ప్రపంచ తమిళులు ఏకమై తనకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎల్టీటీఈ బలంగా ఉన్నంత వరకు భారత వ్యతిరేక దేశాలు తమ గడ్డపై అడుగు పెట్టనివ్వలేదని, భారత వ్యతిరేక దేశాలకు ఏ సమయంలోనూ ఎవరి నుంచి సాయం అందదని నెడుమారన్ తేల్చి చెప్పారు.
 
ప్రస్తుతం శ్రీలంకలో చైనా లోతైన స్థావరాన్ని నెలకొల్పేందుకు, భారత్ వ్యతిరేక స్థావరంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని నెడుమారన్ దుయ్యబట్టారు. చైనా పట్టులో ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే తమిళనాడులోని అన్ని పార్టీలు, తమిళ ప్రజలు ప్రభాకరన్‌కు మద్దతు ఇవ్వాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments