Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love Letter : చిక్క తిరుపతి హుండీలో లవ్ లెటర్.. ఓ దేవా నన్ను, నా ప్రేమికుడిని కలపండి!

సెల్వి
గురువారం, 6 మార్చి 2025 (19:57 IST)
Love letter
కర్ణాటకలోని చిక్క తిరుపతి ఆలయంలో ఒక మహిళ తన ప్రేమను నెరవేర్చమని కోరుతూ ఓ లవ్ లెటర్ రాసింది. అధికారులు ఆలయ హుండీలో డబ్బును లెక్కిస్తుండగా ఈ లేఖ దొరికింది. సాధారణంగా ఆలయ హుండీల్లో భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. కొంతమంది డబ్బు, బంగారం, వెండి కానుకలు కూడా సమర్పిస్తారు. అయితే, కర్ణాటకలో ఒక మహిళ ప్రేమలేఖను హుండీలో వేసింది. ఆ లేఖలో "దేవా, నన్ను, నా ప్రేమికుడిని త్వరలో కలపండి" అంటూ రాసింది. ఈ లేఖ రాసిన మహిళ చిక్క తిరుపతి ఆలయం కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతమైన లక్కూర్ హోబ్లిలో ఉంది. 
 
ఈ ఆలయానికి చిన్న తిరుపతి అనే మరో పేరు కూడా ఉంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రజలు స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడకు వస్తారు. ఇంకా మొక్కులుస కానుకలు చెల్లిస్తుంటారు. అలా హుండీలో వచ్చిన ఆదాయాన్ని లెక్కిస్తుండగా అధికారులకు ఓ లేఖ దొరికింది. 
 
ఆ మహిళ రాసిన లేఖలో, "ఓ దేవా, దయచేసి నన్ను, నా ప్రేమికుడిని త్వరగా కలపండి" అని అభ్యర్థించింది. ఇంకా  తన లేఖలో తన ప్రేమికుడు తనను విడిచిపెట్టకూడదని, తనను ఇంకా ఎక్కువగా ప్రేమించాలని" కోరుకుంది. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments