Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలలో చిరుతపులి.. క్లాస్ రూమ్‌లోనే విద్యార్థులు, టీచర్లు.. 4 గంటల పాటు...

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2015 (13:11 IST)
చిరుతపులి పాఠశాలలో కనిపించి విద్యార్థులను, ఉపాధ్యాయులను హడలెత్తించింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పులి భయంతో నాలుగు గంటల పాటు విద్యార్థులు, టీచర్లు క్లాస్ రూమ్ లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఉనా జిల్లాలోని గిర్ అభయారణ్యంకు సమీపంలో ఉన్న పాల్డీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి మంగళవారం చిరుతపులి ప్రవేశించడంతో విద్యార్థులు, టీచర్లు క్లాస్ రూమ్ లోకి పరుగులు తీశారు. 40 మంది విద్యార్థులు, టీచర్లు నాలుగు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

మంగళవారం ఉదయం అసెంబ్లీ ముగిసిన తర్వాత మెట్ల కింద పిల్లి లాంటి జంతువు ఉందని టీచర్లకు విద్యార్థులు తెలిపారు. చిరుతపులిగా గుర్తించడంతో అందరూ జడుసుకున్నారు. తర్వాత అటవీ అధికారులు చిరుతను బంధించి సమీపంలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిరుతను తీసుకెళ్లిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments