Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కోసం నిప్పు... చివరికి ఏమైందంటే?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:35 IST)
భారతదేశంలో పులుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతున్న తరుణంలో మహారాష్ట్రలో మరో 5 చిరుతపులి పిల్లలు సజీవదహనమయ్యాయి. అయితే ప్రమాదవశాత్తూ ఇవి చనిపోయాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని అంబేగామ్ తాలూకా గావడీవాడీ గ్రామంలో గోపినాథ్ గునాగే అనే వ్యక్తికి చెరకు తోట ఉంది.
 
అయితే చెరుకు కోసేందుకు నిన్న ఉదయం ఆరు గంటలకు కూలీలు వచ్చి కోత మొదలుపెట్టారు. ఆ సమయంలో వారికి ఒక అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. ఆ పామును చంపేందుకు కూలీలు తోటకు నిప్పంటించారు.
 
మంటలు ఆరాక పాము కోసం వెతుకుతున్న సమయంలో వారికి 15 రోజుల వయసున్న చిరుతపులి పిల్లల కబేళాలు కనిపించాయి. పాము కోసం పెట్టిన మంటలో రెండు మగ మూడు ఆడ చిరుత పిల్లలు చనిపోయాయని గుర్తించారు. 
 
ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు వచ్చి చిరుతపులి పిల్లల కళేబరాలకు పోస్ట్ మార్టం చేయించి వాటిని పూడ్చి పెట్టారు. పులి పిల్లలు సజీవదహనమైన నేపథ్యంలో ఆ పెద్ద పులి గ్రామ ప్రజలపై దాడిచేసే అవకాశముందని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments