17 ఏళ్ల విద్యార్థితో 26 ఏళ్ల లెక్చరర్ జంప్.. ఆపై పెళ్లి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (15:04 IST)
వయోబేధం లేని ప్రేమకథలు.. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తమిళనాడులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థితో ఓ లెక్చరర్ పారిపోయి వివాహం చేసుకున్న ఘటన తిరుచ్చిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంటర్ తొలి సంవత్సం చదువుతున్న 17 ఏళ్ల  విద్యార్థి మిస్సయ్యాడు. దీంతో ఆతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. అనంతరం విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ వ్యవహారం తెలియవచ్చింది. 
 
ఇంటర్ తొలి ఏడాది విద్యార్థి.. అదే కాలేజీలో పనిచేస్తున్న 26 ఏళ్ల షర్మిల అనే లెక్చరర్‌తో పారిపోయాడని.. వాళ్లిద్దరికీ పెళ్లి కూడా అయినట్లు పోలీసులు తేల్చారు. దీంతో షర్మిల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారికి అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments