Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో పిడుగుపాటు.. 30 పశువులు మృతి

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:16 IST)
దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో పిడుగుపాటుకు 30 పశువులు మృతి చెందాయి. గరంగ్ ఘాట్‌లో పిడుగు పాటుకు 22 పశువులు మృతి చెందగా, జమువాలో 8 పశువులు మృతి చెందాయి. 
 
పిడుగుపాటు ఘటనల్లో పశువులకు కోల్పోయిన వాటి యజమానులు తమకు నష్టపరిహారం అందజేయాలని అధికారులను వేడుకుంటున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దేవరి పరిధిలోని గరంగ్‌ఘాట్‌లో కొందరు వ్యక్తులు పశులను మేత కోసం వదిలిపెట్టారు. 
 
ఇంతలో వాతావరణం ఒకసారిగా మారిపోయి పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఆవులు, గేదెలు, మేకలు మృతి చెందాయి. ఇదేవిధంగా జమువా పరిధిలో పడిన పిడుగుపాట్లకు పలు పశువులు మృతి చెందాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments