Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం

Webdunia
గురువారం, 7 జులై 2022 (09:17 IST)
బీహార్ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు పాట్నా నుంచి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో కుడి భుజం ఎముక విరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని పరాస్ ఆస్పత్రికి తలించారు. అయితే, అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కసం ఢిల్లీకి తరలించారు. 
 
కాగా, గత కొంతకాలంగా లాలూ కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే, తన తండ్రి ఆర్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments