Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సైతాన్‌ను అయితే.. నరేంద్ర మోడీ బ్రహ్మపిశాచి : లాలూ ప్రసాద్

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (17:11 IST)
తనపై విమర్శలు గుప్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. తనను సైతాన్‌గా అభివర్ణించిన మోడీని లాలూ ప్రసాద్ యాదవ్ బ్రహ్మపిశాచిగా అభివర్ణించారు. 
 
ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన ప్రసంగంలో మత సహనం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి విషయాల గురించి చెప్పింది ప్రధానిని ఉద్దేశించేనన్నారు. అందువల్ల ప్రణబ్ వ్యాఖ్యలను నరేంద్ర మోడీ గుర్తు చేయాల్సిన అవరం లేదని ఆయన గుర్తు పెట్టుకుంటే చాలన్నారు. 
 
కాగా, ఐదు దశల్లో జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రత్యర్థుల మధ్య విమర్శలు శ్రుతి మించుతున్నాయి. 'సైతాన్‌' అంటూ వ్యాఖ్యలు చేసిన మోడీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఆర్జేడీ సన్నద్ధమవుతోంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments