Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాట్మండ్‌లో పానీపూరీలపై నిషేధం.. కారణం కలరా బ్యాక్టీరియా..

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (14:29 IST)
Panipoori
ఖాట్మండ్‌లో పానీపూరీలపై నిషేధం విధించారు. పానీపూరిలో వాడే నీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. కలరా కేసులు పెరుగుతుండడానికి పానీ పూరిలో ఉపయోగించే అపరిశుభ్రమైన నీరు కారణమని బావించిన అధికారులు పానీ పూరి అమ్మకాలపై నిషేదం విధించారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఖాట్మండ్ వ్యాలీలో ఇటీవల కలరా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు అయ్యాయి. ఇందుకు కారణం పానీపూరిలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 
 
దీంతో నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, కారిడార్ ప్రాంతాల్లో పానీపూరీ విక్రయాలను నిలిపివేయించారు. అంతేకాకుండా పానీ పూరీ విక్రయాలు, పంపిణీని నిషేదించినట్లు లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ అధికారులు తెలిపారు. ఎవరికైనా కలరా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని వెళ్లాలని సూచించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments