Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై తల్లడిల్లిన గర్భిణీ.. తల్లిగా మారిన ఇన్‌స్పెక్టర్

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (11:21 IST)
చెన్నైలో ఓ లేడీ ఇన్‌స్పెక్టర్ గర్భిణీ మహిళను కాపాడారు. నడిరోడ్డుపై గర్భిణీ మహిళ పురిటి నొప్పులతో తల్లడిల్లింది. వెంటనే డ్యూటీలో వున్న లేడీ ఇన్‌స్పెక్టర్ తల్లిగా మారి.. గర్భిణీ మహిళను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై చూలైమేడుకు చెందిన భానుమతి నిండు గర్భిణీ. ఈమె ఇంట్లో ఒంటరిగా వుండగా.. రాత్రిపూట ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. 
 
ఆ సమయంలో సహాయానికి ఇంట్లో ఒక్కరూ లేరు. ఆస్పత్రికి వెళ్లేందుకు చూలైమేడు రోడ్డుపైకి భానుమతి వచ్చింది. అయితే ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో రోడ్డుపై పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో డ్యూటీలో వున్న చూలైమేడ్ ఇన్‌స్పెక్టర్ చిత్ర.. వెంటనే భానుమతిని ఆస్పత్రికి తరలించే లోపే కాన్పు జరిగేలా వుంటే.. ఇద్దరు మహిళల సాయంతో రోడ్డుపైనే తల్లిగా మారి ప్రసవం చేశారు. 
 
ఈ క్రమంలో భానుమతి మగశిశువు జన్మించింది. ఆపై తల్లిని శిశువును ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ చిత్రపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments