Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీనామా చేయాలనిపిస్తోంది... వాజ్‌పేయి ఉంటే బాధపడేవారు : ఎల్కే.అద్వానీ

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన మనసులోని వేదనను బహిర్గతం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్రంగా మథనపడుతున్నారు. దేశంలో కరెన్సీ నోట్ల రద్దుపై విపక్ష పార్టీలు

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (13:01 IST)
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన మనసులోని వేదనను బహిర్గతం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్రంగా మథనపడుతున్నారు. దేశంలో కరెన్సీ నోట్ల రద్దుపై విపక్ష పార్టీలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ నోట్ల రద్దుపై సభలో చర్చించాలని పట్టుబట్టి.. సభా కార్యక్రమాలను సాగనీయకుండా చేశాయి. ఈ తీరుపై అద్వానీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మొదట కేంద్ర మంత్రి అనంతకుమార్‌ వద్ద ప్రస్తావించారు. 
 
ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈ విషయమై మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌ను ఆయన కోరారు. అద్వానీ మాటలను రాజ్‌నాథ్ శ్రద్ధగా ఆలకించారు. "కనీసం ఈ రోజు ఒక రోజైనా సమావేశాలు సజావు‌గా జరపాలని లేదా జరిగేలా చూడాలని" రాజ్‌నాథ్‌తో అద్వానీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజీనామా చేయాలని అనిపిస్తోందని, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారంటూ వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments