Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఏపీ ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు పెడ్తారు... ఆసుపత్రికి వెళ్లాలి... కేవీపి రామచంద్రరావు

ఏపీ ప్రత్యేక హోదా కోసం బిల్లు పెట్టి... ఈ చర్చకు తెరతీసింది తానేనని కాంగ్రెస్ ఎంపీ కేవిపి రామచంద్ర రావు అన్నారు. ఆయనకు గొంతు ఇన్ఫెక్షన్ కావడంతో గొంతు బొంగురుపోయింది. అయినా ఆ గొంతుతోనే ఆయన మాట్లాడుతూ... నేను సభకు ఇచ్చిన ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు

Webdunia
గురువారం, 28 జులై 2016 (21:57 IST)
ఏపీ ప్రత్యేక హోదా కోసం బిల్లు పెట్టి... ఈ చర్చకు తెరతీసింది తానేనని కాంగ్రెస్ ఎంపీ కేవిపి రామచంద్ర రావు అన్నారు. ఆయనకు గొంతు ఇన్ఫెక్షన్ కావడంతో గొంతు బొంగురుపోయింది. అయినా ఆ గొంతుతోనే ఆయన మాట్లాడుతూ... నేను సభకు ఇచ్చిన ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు ఓటింగుకు పెడ్తారు..? నా గొంతు పోయింది. ఆసుపత్రికి పోవాలి. 
 
నేను ఏడాది క్రితమే బిల్లు పెట్టాను. చర్చ చేశారు. ఇప్పుడు కుట్రతో ఆ బిల్లును ద్రవ్య బిల్లుగా మారుస్తున్నారు. అలా అయితే అన్ని బిల్లులు ద్రవ్య బిల్లులుగా మారుతాయి. ఇది ఓ డేంజర్ స్థితి. గత ప్రధాని ఇచ్చిన హామీని అమలపరచకపోతే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ. ప్రైవేట్ బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు. ఏడాది పాటు సమయాన్నంతా వృధా చేసి ఇప్పుడు ద్రవ్య బిల్లు అంటారా...? ఏపికి ప్రత్యేక హోదా కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగుతూనే ఉంటుందని కేవీపి అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments