Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఏపీ ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు పెడ్తారు... ఆసుపత్రికి వెళ్లాలి... కేవీపి రామచంద్రరావు

ఏపీ ప్రత్యేక హోదా కోసం బిల్లు పెట్టి... ఈ చర్చకు తెరతీసింది తానేనని కాంగ్రెస్ ఎంపీ కేవిపి రామచంద్ర రావు అన్నారు. ఆయనకు గొంతు ఇన్ఫెక్షన్ కావడంతో గొంతు బొంగురుపోయింది. అయినా ఆ గొంతుతోనే ఆయన మాట్లాడుతూ... నేను సభకు ఇచ్చిన ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు

Webdunia
గురువారం, 28 జులై 2016 (21:57 IST)
ఏపీ ప్రత్యేక హోదా కోసం బిల్లు పెట్టి... ఈ చర్చకు తెరతీసింది తానేనని కాంగ్రెస్ ఎంపీ కేవిపి రామచంద్ర రావు అన్నారు. ఆయనకు గొంతు ఇన్ఫెక్షన్ కావడంతో గొంతు బొంగురుపోయింది. అయినా ఆ గొంతుతోనే ఆయన మాట్లాడుతూ... నేను సభకు ఇచ్చిన ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు ఓటింగుకు పెడ్తారు..? నా గొంతు పోయింది. ఆసుపత్రికి పోవాలి. 
 
నేను ఏడాది క్రితమే బిల్లు పెట్టాను. చర్చ చేశారు. ఇప్పుడు కుట్రతో ఆ బిల్లును ద్రవ్య బిల్లుగా మారుస్తున్నారు. అలా అయితే అన్ని బిల్లులు ద్రవ్య బిల్లులుగా మారుతాయి. ఇది ఓ డేంజర్ స్థితి. గత ప్రధాని ఇచ్చిన హామీని అమలపరచకపోతే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ. ప్రైవేట్ బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు. ఏడాది పాటు సమయాన్నంతా వృధా చేసి ఇప్పుడు ద్రవ్య బిల్లు అంటారా...? ఏపికి ప్రత్యేక హోదా కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగుతూనే ఉంటుందని కేవీపి అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments