Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులు కనిపించడం లేదు.. ఏమయ్యారు...?

గూఢచర్య ఆరోపణల కింద భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ వార్తను వినగానే భారత్‌లోని ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. నిజానికి వారంతా మహ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (12:33 IST)
గూఢచర్య ఆరోపణల కింద భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ వార్తను వినగానే భారత్‌లోని ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. నిజానికి వారంతా మహారాష్ట్రలోని పూణెలో నివశిస్తున్నారు. 
 
అయితే, జాదవ్‌కు పాక్ కోర్టు ఉరిశిక్ష విధించిందన్న వార్త మీడియాలో ప్రసారం కాగానే జాదవ్ భార్య, ఆయన తల్లి, కుమారుడు శుభాంకర్, కుమార్తె భార్వి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా పాకిస్థాన్ కోర్టు అంత పెద్ద నిర్ణయం తీసుకోవడంతో వారంతా కుంగిపోయినట్లు తెలుస్తోంది. 
 
ఆ తర్వాత వారంతా పూణెలోని ఇంటిని ఖాళీ చేసి కనిపించకుండా పోయారు. వీరు ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ముంబై పోలీస్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ అయిన కుల్‌భూషణ్ తండ్రి సుధీర్ జాదవ్ ప్రస్తుతం మహారాష్ట్ర నైరుతి ప్రాంతానికి చెందిన షాంగ్లీలో నివాసం ఉంటున్నారు. వీరంతా అక్కడికే వెళ్ళివుంటారని భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments