Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలా నేను చనిపోతున్నా.. బావా నేను నీతోనే వస్తా... ప్రేమికులు ఆత్మహత్య

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (14:47 IST)
తమిళనాడు జిల్లాలో ఓ యువ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. అటు పెద్దవారిని ఎదిరించలేక ఇటు తమ విడిపోయి జీవించలకే ఇద్దరూ కలిసి తనవు చాలించింది. ఇంతకీ వారిద్దరూ బావామరదళ్లు కావడం గమనార్హం. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా డెంగణీకోటకు సమీపంలోని సావరబెత్తంలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
సావరబెత్తం గ్రామానికి చెందిన హనుమప్ప అనే వ్యక్తి కుమారుడు హేమంత్‌ (25). పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువుపై ఇష్టం లేక వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతని ఇంటికి ఎదురుగా అత్త కుమార్తె  చూడమ్మ(21) నివశిస్తోంది. ఈమె డిగ్రీ పూర్తి చేసి ఇంటిపట్టునే ఉంది. ఈ క్రమంలో చూడమ్మ - హేమంత్‌లు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. 
 
అయితే ఈ విషయం వారి తల్లితండ్రులు తెలియదు. చిన్నప్పటినుంచి పెద్దల చాటున పెరిగిన పిల్లలు కావడంతో తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేందుకు జంకారు. ఒకవేళ పెద్దలకు విషయాన్ని చెబితే తమ పెళ్లికి అంగీకరిస్తారో లేదో అనే బెంగతో ఉండేవారు. ఈక్రమంలో ఇద్దరూ చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో విగతజీవులుగా మారారు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments