Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనీ డాక్టర్ అత్యాచారం.. నా కొడుకు బంగారం అంటోన్న తల్లి

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (10:24 IST)
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ నిర్దోషి అని అతడి తల్లి అంటోంది. తన కొడుకును ఎవరో ఇరికించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. 
 
తన కుమారుడు తనను మంచిగా చూసుకున్నాడని తెలిపింది. ఇరుగుపొరుగు వారిని అడిగితే అసలు విషయం తెలుస్తుందని చెప్పుకొచ్చింది. అతడు ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపింది.

తన భర్త మరణంతో అంతా తప్పు జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే సంజయ్ సోదరి మాత్రం అతడికి కఠినశిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. 
 
మరోవైపు కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్ కి దిగువ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసును సీబీఐ విచారిస్తుండగా, ఇప్పటివరకు సంజయ్ రాయ్ ఒక్కడినే అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments