కేరళాలో మళ్లీ తుఫాన్ ప్రభావం.. 24 గంటల్లో భారీవర్షాలు... సీఎం విజయన్..

కొన్ని రోజుల క్రితం విపరీతమైన వర్షాలతో మునిగి తేలిన కేరళ రాష్ట్రంలో మళ్లీ తుఫాన్ ప్రారంభమైంది. ఈ తుఫాన్ కారణంగా కేరళ రాష్ట్రంలో మళ్లీ భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలియజేసింది.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (12:58 IST)
కొన్ని రోజుల క్రితం విపరీతమైన వర్షాలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలో మళ్లీ తుఫాన్ ప్రారంభమైంది. ఈ తుఫాన్ కారణంగా కేరళ రాష్ట్రంలో మళ్లీ భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలియజేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం వలన కేరళలోని మూడు జిల్లాలలో భారీవర్షాలు కురుసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు.
 
అక్టోబర్ 7వ తేది నుండి కేరళలోని ఇడుక్కి, పాలక్కాడ్, త్రిస్సూర్ జిల్లాలలో భారీవర్షాలు కురుస్తాయని కేరళ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ విషయం అక్కడి ప్రజలకు ఆందోళన కలిగించింది. అందువలన, ప్రజలు తుఫాన్ నేపథ్యంలో తీరప్రాంతాల వాసులు, మత్స్యకారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్‌‌‌‌‌‌ కోరారు. 
 
ఇక 24 గంటల్లో 12 నుండి 20 సెంటీమీటర్ల మేరకు భారీవర్షపాతం కురిసే అవకాశాలున్నాయని కేరళ వాతావరణ శాఖ తెలియజేసింది. అందువలన పర్యాటకులు కొండప్రాంతాలు, సముద్ర తీరప్రాంతాలు వెళ్లకూడదని కేరళ సీఎం విజయన్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments