Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ: వాడు ప్రియుడా లేకుంటే మానవ మృగమా.. ప్రియురాలి మృతి.. ఏమైందంటే?

సెల్వి
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (14:46 IST)
కేరళలో ప్రియుడి అకృత్యం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. కేరళ, చొట్టనిక్కరలో 19 ఏళ్ల బాలిక ప్రియుడి ఘాతుకానికి మృతి చెందింది. ప్రియుడి వేధింపుల కారణంగానే బాలిక ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. 
 
ఈ నెల 26వ తేదీన వారిద్దరి మధ్య ఏర్పడిన గొడవల అనంతరం ఆమెపై క్రూరంగా లైంగిక దాడి చేశాడని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. పోస్టుమార్టం తర్వాత వైద్యులు ఇచ్చిన వివరాల ప్రకారం.. యువకుడిపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల ప్రకారం శారీరక దాడి, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
లైంగిక వేధింపుల కారణంగా బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయిందని, నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం