Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావు దగ్గరకెళ్లిన కేరళవాసికి రూ.6.67 కోట్ల బంపర్ లాటరీ...

కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. చావు నుంచి తృటిలో తప్పించుకున్న ఈయనకు ఏకంగా బంపర్ లాటరీ తగిలింది. ఫలితంగా రూ.6.67 కోట్లు ఆయన వశమయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (15:31 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. చావు నుంచి తృటిలో తప్పించుకున్న ఈయనకు ఏకంగా బంపర్ లాటరీ తగిలింది. ఫలితంగా రూ.6.67 కోట్లు ఆయన వశమయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కేరళకు చెందిన బసీర్ అబ్దుల్ ఖాదర్ అనే 62 యేళ్ల వ్యక్తి దుబాయ్ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఎమిరేట్ విమాన ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన ఆరు రోజులకు బంపర్ లాటరీ తగిలింది. ఈ లాటరీలో ఆయనకు ఏకంగా రూ.6.67 కోట్లు వచ్చాయి. 
 
ఇంతకీ ఈ లాటరీ టిక్కెట్ కూడా దుబాయ్ ఎయిర్‌పోర్టులోనే కొనుగోలు చేయడం గమనార్హం. దీంతో అతనితో పాటు.. అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments