Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావు దగ్గరకెళ్లిన కేరళవాసికి రూ.6.67 కోట్ల బంపర్ లాటరీ...

కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. చావు నుంచి తృటిలో తప్పించుకున్న ఈయనకు ఏకంగా బంపర్ లాటరీ తగిలింది. ఫలితంగా రూ.6.67 కోట్లు ఆయన వశమయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (15:31 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. చావు నుంచి తృటిలో తప్పించుకున్న ఈయనకు ఏకంగా బంపర్ లాటరీ తగిలింది. ఫలితంగా రూ.6.67 కోట్లు ఆయన వశమయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కేరళకు చెందిన బసీర్ అబ్దుల్ ఖాదర్ అనే 62 యేళ్ల వ్యక్తి దుబాయ్ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఎమిరేట్ విమాన ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన ఆరు రోజులకు బంపర్ లాటరీ తగిలింది. ఈ లాటరీలో ఆయనకు ఏకంగా రూ.6.67 కోట్లు వచ్చాయి. 
 
ఇంతకీ ఈ లాటరీ టిక్కెట్ కూడా దుబాయ్ ఎయిర్‌పోర్టులోనే కొనుగోలు చేయడం గమనార్హం. దీంతో అతనితో పాటు.. అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments