Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపమ్ మరణాలు ఆపేందుకు ఏదో ఒకటి చేయాలి : కేజ్రీవాల్

Webdunia
సోమవారం, 6 జులై 2015 (14:39 IST)
వ్యాపమ్ మరణాలను ఆపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకటి చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇందుకోసం ఈ స్కామ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని ఆయన స్పష్టంచేశారు. 
 
వ్యాపమ్ స్కామ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన వారి సంఖ్య 46కు చేరిన విషయం తెల్సిందే. గత మూడు రోజుల్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకరు జర్నలిస్టు ఉండగా, రెండో వ్యక్తి వైద్య కాలేజీ డీన్, మూడో మృతి మహిళా ట్రైనీ ఎస్సైగా ఉంది. 
 
దీనిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతున్న వ్యాపమ్ కుంభకోణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్‌పై ప్రధాని ఇకేమాత్రం మౌనం వహించరాదన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. 'వ్యాపమ్ విషయంపై ప్రధాని మాట్లాడాలని, జోక్యం చేసుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అందుకే ప్రధాని ఇక ఈ విషయంపై మౌనంగా ఉండకూడదు' అని అన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments