Webdunia - Bharat's app for daily news and videos

Install App

సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్‌గా కేసీఆర్ ఎంపిక!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (19:52 IST)
సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపికయ్యారు. దీనికి సంబంధించి కేంద్రం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు వెలువరించినట్లు తెలుస్తోంది. తద్వారా రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదే తెలంగాణకు అరుదైన గౌరవం దక్కినైట్లెంది. సదరన్ జోనల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యవహరించనున్నారు. 
 
ఈ కౌన్సిల్‌లో సభ్య రాష్ట్రాలుగా తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా ఉన్నాయి. గతంలో సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్‌ఛైర్మన్‌గా తమిళనాడు సీఎం జయలలిత వ్యవహరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments