Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో కోడికి టిక్కెట్ తీయలేదని రూ. 500 ఫైన్? ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (17:59 IST)
ప్రభుత్వ వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేవారు తప్పనిసరిగా వాటికి కూడా టికెట్ తీసుకోవాల్సిందే. కర్ణాటక రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మూడు కోళ్లతో మంగుళూర్‌కి వెళ్తున్నాడు.


అయితే కోడికి టిక్కెట్ తీయలేదని సదరు వ్యక్తికి కర్ణాటక ఆర్టీసీ రూ.500 ఫైన్ వేసింది. కర్ణాటక ఆర్టీసీ బస్సులో పక్షులు, జంతువులను తీసుకువెళ్లాల్సి వస్తే, విధిగా వాటికి అర టికెట్ తీసుకోవాలన్న నిబంధన ఉంది. 
 
ఈ విషయం తెలియని ఆ వ్యక్తి మూడు కోళ్లను తీసుకుని మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. కేవలం తనకు మాత్రం టిక్కెట్ తీసుకున్నాడు గానీ, కోళ్ల సంగతి చెప్పలేదు. అనుకోకుండా ఆర్టీసీ చెకింగ్ డిపార్ట్‌మెంట్ వారు టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి వచ్చారు. 
 
ఆ వ్యక్తి తాను తీసుకున్న టిక్కెట్‌ను మాత్రమే చూపాడు, అయితే కోళ్ల సంగతి ఏమిటంటూ వారు ప్రశ్నించారు. దాంతో అతడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. చెకింగ్ డిపార్ట్‌మెంట్ వారు ఫైన్ విధించారు. దాంతో ఆ వ్యక్తి ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments