Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఆధిపత్య సిద్ధాంతాలు పనిచేయలేదు.. పి. చిదంబరం

Webdunia
శనివారం, 13 మే 2023 (17:02 IST)
కర్ణాటకలో బీజేపీ ఆధిపత్య సిద్ధాంతాలు పనిచేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత పి. చిదంబరం విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి భారత రాజ్యాంగ ప్రాథమిక విలువలను సమర్థించడమని అభివర్ణించారు. అలాగే బీజేపీ ఆధిపత్య సిద్ధాంతాలు, వివక్ష, పక్షపాతం వల్ల జరిగే నష్టాన్ని కర్ణాటక ప్రజలు తమ తీర్పుతో నిలువరించారని చిదంబరం ట్వీట్ చేశారు. 
 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది.  మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ సంఖ్య 113ను కాంగ్రెస్‌ పార్టీ దాటింది. 136 స్థానాల్లో లీడ్‌లో ఉంది. దీంతో కర్ణాటకలో మరోసారి అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు.. తగ్గేదేలే..!

ప్రకాశ్ రాజ్‌ను అంకుల్ అని పిలుస్తా.. ఆయనంటే గౌరవం వుంది.. విష్ణు

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments