Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే వెంటపడి తరిమి కొట్టిన గ్రామస్థులు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (20:36 IST)
కర్నాటక రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఓ గ్రామస్థుల చేతిలో చావుదెబ్బలు తిన్నారు. ఆయనను పోలీసులు గ్రామస్థుల నుంచి చెర నుంచి రక్షించి ప్రాణాలు కాపాడారు. లేకుంటే.. సదరు ఎమ్మెల్యేకు గ్రామస్థులంతా కలిసి బడిత పూజ చేసివుండేవారు. ఇంతకు ఎమ్మెల్యేపై గ్రామస్థులు దాడి చేయడానికి గల కారణాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఏనుగుల స్వైర విహారం చేస్తున్నాయి. ఈ గజరాజులు జనవాస కేంద్రాలపై చేస్తున్న దాడుల్లో పలువురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఎనుగుల దాడుల జరుగకుండా చర్యలు తీసుకోవాలని పలు మార్లు విజ్ఞప్తి చేశారు. అటు ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఏనుగుల దాడిలో మరో మహిళ చనిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు శవంతో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న చిక్కమగళూరు ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎంపీ కుమారస్వామి తీరిగ్గా సాయంత్రానికి గ్రామానికి వచ్చారు. ఆయన్ను చూడగానే గ్రామస్థులు ఆగ్రహంతో రగిలిపోయి వాగ్వాదానికి దిగారు. ఆయన కూడా అదే స్థాయిలో స్పందించడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆయనపై దాడి చేశారు. చొక్కాను చింపివేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను రక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments