Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యూస్‌లో మత్తు కలిపి అత్యాచారం.. ఆపై వీడియో చూపుతూ...

కర్ణాటక రాష్ట్రంలో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని పట్టుకుని రేప్ చేస్తూ, వీడియో తీశాడు. ఈ అత్యాచారం నాలుగేళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత తాము చూపిన వీడియోను సోషల్ మీడియ

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (14:30 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని పట్టుకుని రేప్ చేస్తూ, వీడియో తీశాడు. ఈ అత్యాచారం నాలుగేళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత తాము చూపిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరిస్తూ నాలుగేళ్ళుగా అత్యాచారపర్వం కొనసాగిస్తూ వచ్చారు. నాలుగేళ్ళుగా భరిస్తూ వచ్చిన ఆ యువతి ఆ కామాంధుల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
కర్ణాటక కోలారు జిల్లా శ్రీనివాసపురానికి చెందిన యువతికి జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గాన్ని వీడియో తీసి అప్పటి నుంచి ఆమెను వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆ యువతికి ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. నిందితులు బాధితురాలి భర్తకు వాట్సప్‌ ద్వారా ఆ వీడియో షేర్‌ చేశారు. 
 
ఈ వీడియో చూసి షాక్‌కు గురైన భర్త.. భార్యకు దూరంగా ఉంటున్నారు. దీంతో బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకడైన ఆరిఫ్‌ను అరెస్టు చేయగా మరో నిందితుడు తౌసిఫ్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments