Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా: మే 10న పోలింగ్, మే 13న ఫలితాలు

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (14:19 IST)
కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు 113 స్థానాల సంఖ్య అవసరం. 
 
ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో అధికారంలో వుంది. మే 24తో అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో 119 బీజేపీ ఎమ్మెల్యేలు, 75 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 28 జేడీఎస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments