Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టలో 187 నాణేలు.. ఎలా తట్టుకున్నాడయ్యా...?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (11:50 IST)
కర్ణాటకలో యువకుడి పొట్టలో 187 నాణేలను ఆపరేషన్ చేసి వైద్యులు వెలికి తీశారు. ఇందుకోసం వైద్యులు రెండు గంటల పాటు కష్టపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లాకు చెందిన ఓ యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. 
 
ఇందుకు తోడు అతనికి వాంతులు, పొట్టలో నొప్పి ఏర్పడ్డాయి. నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో హనగల్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువకుడి కడుపులో నాణేలు వున్నట్లు గుర్తించారు.
 
ఆపై శస్త్రచికిత్స ద్వారా ఆపరేషన్ చేసి, రెండు గంటల పాటు కష్టపడి నాణాలన్నీ బయటకు తీశారు. మొత్తం 187 నాణేలను వెలికి తీసినట్లు వైద్యులు చెప్పారు. 
 
బాధితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తేలింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా వుందని.. కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments