Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టలో 187 నాణేలు.. ఎలా తట్టుకున్నాడయ్యా...?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (11:50 IST)
కర్ణాటకలో యువకుడి పొట్టలో 187 నాణేలను ఆపరేషన్ చేసి వైద్యులు వెలికి తీశారు. ఇందుకోసం వైద్యులు రెండు గంటల పాటు కష్టపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లాకు చెందిన ఓ యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. 
 
ఇందుకు తోడు అతనికి వాంతులు, పొట్టలో నొప్పి ఏర్పడ్డాయి. నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో హనగల్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువకుడి కడుపులో నాణేలు వున్నట్లు గుర్తించారు.
 
ఆపై శస్త్రచికిత్స ద్వారా ఆపరేషన్ చేసి, రెండు గంటల పాటు కష్టపడి నాణాలన్నీ బయటకు తీశారు. మొత్తం 187 నాణేలను వెలికి తీసినట్లు వైద్యులు చెప్పారు. 
 
బాధితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తేలింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా వుందని.. కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments