కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు

సెల్వి
శనివారం, 23 నవంబరు 2024 (09:47 IST)
Karnataka
కర్ణాటకలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇది అధికార కాంగ్రెస్, బీజేపీ-జేడీ(ఎస్) కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగింది. నవంబరు 13న సండూరు, షిగ్గాం, చన్నపట్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా, ఏ క్యాంపులోనైనా ఫలితం కీలకం. 
 
కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, బేజేపీ, జెడి(ఎస్) నేత హెచ్‌డి కుమారస్వామికి ఇది ప్రతిష్టాత్మక పోరుగా మారనుంది. ఉదయం 8 గంటలకు మూడు కేంద్రాల్లో (మూడు సెగ్మెంట్లలో ఒక్కొక్కటి) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం నాటికి ఫలితం గురించి స్పష్టమైన చిత్రం వెలువడుతుందని పోల్ అధికారులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments