Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిలో వంట మాస్టార్‌కు కరోనా... వధూవరులతో సహా అందరూ క్వారంటైన్

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (08:43 IST)
వివాహ కార్యక్రమానికి విందు భోజనం ఏర్పాటు చేసిన వంట మనిషికి కరోనా సోకింది. ఈ విషయం తెలియని ఆయన ఆ వంట మనిషి.. పెళ్లి భోజనానికి కావాల్సిన అన్ని రకాల వంటలు చేశారు. ఈ వంటలను ఆరగించిన వధువరులతో పాటు.. పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులు, అతిధులు, అధికారులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని తుముకూరులో జరిగింది. 
 
స్థానికుల సమాచారం మేరకు... గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం ఇటీవల ఇంటి వద్ద నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌(55)కు ఈ నెల 14న జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్త జంటతోపాటు వారి కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన అతిథులు కలిపి మొత్తం 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, పెళ్లి జరిగిన ప్రాంతాన్ని సీల్ చేసి రసాయనాలు స్ప్రే చేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments