Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిపై కన్నేసిన యజమాని.. చంపేసిన ప్రియుడు..

Webdunia
మంగళవారం, 4 మే 2021 (11:16 IST)
తాను ప్రేమిస్తున్న యువతిపై ఓ కంప్యూటర్ సెంటర్ యజమాన్ని కన్నేశాడనీ ఆ యువతి ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ కంప్యూటర్ యజమానిని చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన ముకుందన్ అనే వ్యక్తి నగరంలో ఓ కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నాడు. ఇందులో ఇక్కడ ఓ యువతి పని చేస్తూ వచ్చింది. ఆ యువతిపై ముకుందన్ మనసుపడ్డాడు. ఆమె మనస్సు గెలుచుకుని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆమె అంగీకరకపోవడంతో పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. 
 
అదేసమయంలో ఆ యువతికి అప్పటికే రాజేంద్ర ప్రసాద్ అనే యువకుడుతో ప్రేమలోపడింది. యజమాని వేధింపులు తాళలేక పనిమానేసింది. అయినప్పటికీ అతను ఫోన్ చేసి వేధించసాగాడు. దీంతో తన ప్రియురాలి సలహాతో ముకుందన్‌ను మెల్విన్ అనే స్నేహితుడి సాయంతో రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్‌ 28న హత్య చేశాడు. అండర్‌సన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. యువతి పరారీలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments