Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక ఫైట్ : బీజేపీ నుంచి ఒక్కరు.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అజ్ఞాతం

కర్ణాటక శాసనసభలో ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప బలపరీక్ష గడువు సమీపించే కొద్దీ ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Webdunia
శనివారం, 19 మే 2018 (13:56 IST)
కర్ణాటక శాసనసభలో ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప బలపరీక్ష గడువు సమీపించే కొద్దీ ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి ఆచూకీ తెలియడం లేదు. వీరిద్దరూ ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్‌ ఉన్నారు. వీరిద్దరూ ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు.
 
మరోవైపు, సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరగనుంది. మరోవైపు ఊహించినట్టుగానే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ ను ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే, ఈ ఇద్దరినీ బెంగుళూరులోని ఓ నక్షత్ర హోటల్‌లో బంధించివున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆనంద్ సింగ్ అసెంబ్లీకి వస్తారని, బలపరీక్షలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పారు. అయినప్పటికీ ఇంతవరకు ఆయన అసెంబ్లీకి రాకపోవడంతో, కాంగ్రెస్ నేతలు ఉత్కంఠకు గురవుతున్నారు. అలాగే, బీజేపీకి చెందన ఒక్క ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి కనిపించకుండా పోయారు. ఈ ముగ్గురు గోల్డ్‌ఫించ్ హోటల్ వద్ద ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్ పెద్ది నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ

మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

Malavika : ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారు : మాళవిక మోహనన్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments