Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకలదాకా మద్యం సేవించి "దాన్ని" కోసుకున్న తాగుబోతు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:05 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ తాగుబోతు తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. పీకల వరకు మద్యం సేవించి ఈ పనికి పాల్పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలోని సోలదేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమళపుర గ్రామ నివాసి అయిన నంజప్ప (57) అనే వ్యక్తి పచ్చి తాగుబోతు. శనివారం రాత్రి పీకల వరకు మద్యం సేవించి కూరగాయలు కోసే కత్తిపీటతో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. 
 
తీవ్ర నొప్పి కలగడంతో మద్యంమత్తు దిగడంతో కేకలు వేశాడు. వెంటనే ఇరుగుపొరుగువారు వచ్చి నంజప్పను చూసి షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం చేరవేశారు. అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని నంజప్పను ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments