Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకలదాకా మద్యం సేవించి "దాన్ని" కోసుకున్న తాగుబోతు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:05 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ తాగుబోతు తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. పీకల వరకు మద్యం సేవించి ఈ పనికి పాల్పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలోని సోలదేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమళపుర గ్రామ నివాసి అయిన నంజప్ప (57) అనే వ్యక్తి పచ్చి తాగుబోతు. శనివారం రాత్రి పీకల వరకు మద్యం సేవించి కూరగాయలు కోసే కత్తిపీటతో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. 
 
తీవ్ర నొప్పి కలగడంతో మద్యంమత్తు దిగడంతో కేకలు వేశాడు. వెంటనే ఇరుగుపొరుగువారు వచ్చి నంజప్పను చూసి షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం చేరవేశారు. అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని నంజప్పను ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments